ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం...ఏపీ సర్కార్ నిర్ణయం..!
గత దశాబ్దాల నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కనీస అర్హత 10వ తరగతి ఉత్తీర్ణతగా ఉండేది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస అర్హత ఇంటర్మీడియెట్గా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.కరోనావైరస్ అన్నీ రంగాలను కుదిపేసింది. వీటిలో విద్యారంగం కూడా ఉంది. మ…